1896
వికీపీడియా నుండి
1896 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1893 1894 1895 - 1896 - 1897 1898 1899 |
దశాబ్దాలు: | 1870లు 1880లు 1890లు 1900లు 1910లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
విషయ సూచిక
సంఘటనలు[మార్చు]
- ఏప్రిల్ 6: ఒలింపిక్ క్రీడలు ఎథెన్స్ లో ప్రారంభమయ్యాయి.
జననాలు[మార్చు]
- జనవరి 14: సి.డి.దేశ్ముఖ్, భారత ఆర్థికవేత్త.
- మార్చి 17: మందుముల నరసింగరావు, పాలమూరు జిల్లా కు చెందిన సమరయోధులలో ప్రముఖుడు. (మ.1976)
- మే 20: అబ్బూరి రామకృష్ణారావు, ప్రముఖ తెలుగు భావకవి, పండితుడు. (మ.1979)
- మే 28: సురవరం ప్రతాపరెడ్డి, పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, క్రియాశీల ఉద్యమకారుడు. (మ.1953)
- జూన్ 13: కిరికెర రెడ్డి భీమరావు, తెలుగు, కన్నడ భాషలలో కవిత్వమల్లినవాడు. (మ.1964)
- జూలై 30: పండిత గోపదేవ్, సంస్కృతములో మహాపండితుడు, ఆర్యసమాజ స్థాపకుడు, వైదికథర్మ ప్రచారకుడు, దార్శనికవేత్త, కళాప్రపూర్ణ బిరుదాంకితుడు. (మ.1996)
- ఆగస్టు 5: తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి, లలితా త్రిపుర సుందరీ ఉపాసకులు. (మ.1990)
- అక్టోబరు 6: కనుపర్తి వరలక్ష్మమ్మ, తెలుగు రచయిత్రి. (మ.1978)
- నవంబర్ 12: సలీం అలీ, భారత పక్షి శాస్త్రవేత్త. (మ.1987)
మరణాలు[మార్చు]
- డిసెంబర్ 10: ఆల్ఫ్రెడ్ నోబెల్, నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు, స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త. (జ.1833)