ఏప్రిల్ 20
వికీపీడియా నుండి
ఏప్రిల్ 20, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 110వ రోజు (లీపు సంవత్సరము లో 111వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 255 రోజులు మిగిలినవి.
<< | ఏప్రిల్ | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 | ||
2015 |
సంఘటనలు[మార్చు]
- 1526 : మొదటి పానిపట్ యుద్ధం లో బాబర్, ఇబ్రహీ లోడీని ఓడించాడు.
- 1920: 7వ ఒలింపిక్ క్రీడలు బెల్జియం లోని ఆంట్వెర్ప్ లో ప్రారంభమయ్యాయి.
జననాలు[మార్చు]
- 570: ముహమ్మద్, ఇస్లాం స్థాపించిన . (వివాదాస్పదము)
- 1761: వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, తీరాంధ్రదేశములోని ఒక భాగమును పాలించిన వాసిరెడ్డి వంశము, కవి పండిత పోషకుడు, వందకుపైగా దేవాలయములు కట్టించాడు. (మ. 1817)
- 1889: ఎడాల్ఫ్ హిట్లర్, జెర్మనీని 12 సంవత్సరాల పాటు పాలించినాడు
- 1910: శ్రీశ్రీ, తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీశ్రీ.
- 1948: పి.శంకరరావు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు మరియు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి.
- 1950: నారా చంద్రబాబునాయుడు, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నవ్యాంధ్ర మొదటి ముఖ్యమంత్రి.
- 1959: కొప్పుల ఈశ్వర్, 2004లో తొలిసారిగా మేడారం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో పదవికి రాజీనామా సమర్పించి 2008లో జరిగిన ఉప ఎన్నికలలో పోటీచేసి విజయం సాధించారు
- 1972: మమతా కులకర్ణి, హిందీ సినీనటి .
మరణాలు[మార్చు]
- 1992: ఎమ్మెస్ రామారావు, గేయ రూపంలో ఈయన రచించి గానం చేసిన 'సుందరకాండము'(రామాయణం లోని ఒక భాగం) ఎమ్మెస్ రామారావు సుందరకాండ గా సుప్రసిద్ధం.
- 1966: పి. సత్యనారాయణ రాజు, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.
- 2003 -
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు[మార్చు]
ఏప్రిల్ 19 - ఏప్రిల్ 21 - మార్చి 20 - మే 20 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |