ఏప్రిల్ 8
వికీపీడియా నుండి
ఏప్రిల్ 8, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 98వ రోజు (లీపు సంవత్సరము లో 99వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 267 రోజులు మిగిలినవి.
<< | ఏప్రిల్ | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 | ||
2015 |
సంఘటనలు[మార్చు]
- 1929 : 8 ఏప్రిల్ 1929 తారీకున ప్రజారక్షణ మరియు వ్యాపార వివాదల చట్టాల ఆమోదానికి నిరసనగా భగత్ సింగ్ మరియు బతుకేస్వర్ దత్ కేంద్రీయ విధాన సభ లోకి బాంబులు విసిరారు.
- 1950 : భారత్ మరియు పాకిస్తాన్ లు లియాఖత్-నెహ్రూ ఒడంబడికపై సంతకాలు చేశాయి.
- 1985 : భోపాల్ దుర్ఘటన: సుమారు 2000 మంది మరణం, 200000మంది గాయపడటంపై భారతదేశం యూనియన్ కార్బైడ్ సంస్థపై సూట్ దాఖలు చేసింది.
జననాలు[మార్చు]
- 1846: దాసు శ్రీరాములు, ప్రసిద్ధ కవి, పండితులు, ఏలూరులో సంగీత నృత్య కళాశాల స్థాపించి ఎందరో స్త్రీలకు నేర్పించారు
- 1904: జాన్ రిచర్డ్ హిక్స్, ప్రముఖ ఆర్థికవేత్త .
- 1938: కోఫీ అన్నన్, ఐక్యరాజ్య సమితి యొక్క మాజీ ప్రధాన కార్యదర్శి
- 1983: అల్లు అర్జున్, తెలుగు సినిమా నటుడు.
- 1984: అనంత శ్రీరామ్, 2014 వరకు 195 చిత్రాలకు 558 పాటలను రాశాడు. అందరివాడు సినిమాతో ఇతనికి గుర్తింపు వచ్చింది.
- 1988: నిత్యా మీనన్, భారతీయ సినీ నటి మరియు గాయని.
మరణాలు[మార్చు]
- 1857: మంగళ్ పాండే, సిపాయిల తిరుగుబాటు ప్రారంభకులలో ఒకడు. (జ.1827)
- 1894: బంకించంద్ర ఛటర్జీ, వందేమాతరం గీత రచయిత. (జ.1838).
- 1977: శంకరంబాడి సుందరాచారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ రచయిత. (జ.1914)
- 2000: వేములపల్లి శ్రీకృష్ణ, కమ్యూనిష్టు నేత, శాసనసభ్యులు మరియు కవి. వీరు "చేయెత్తి జైకొట్టు తెలుగోడా" అనే గేయాన్ని రచించి తెలుగు ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయారు
- 2013: మార్గరెట్ థాచర్, బ్రిటన్ తొలి మహిళా ప్రధాని.
పండుగలు మరియు జాతీయ దినాలు[మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు[మార్చు]
ఏప్రిల్ 7 - ఏప్రిల్ 9 - మార్చి 8 - మే 8 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |