శనివారం 18 ఏప్రిల్ 2020
కరోనా నుంచి కోలుకున్నాడు.. కానీ గుండెపోటుతో..

తిరువనంతపురం : ఓ 85 ఏళ్ల వృద్ధుడు కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నాడు. కానీ ఆయన గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన కేరళలోని మలప్పురం జిల్లాలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. మలప్పురం జిల్లాకు చెందిన వీర్నక...

వుహాన్‌లా ప్ర‌తి దేశానికి కొత్త లెక్క త‌ప్పదు: డ‌బ్ల్యూహెచ్‌వో

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య‌ను వుహాన్ న‌గ‌రం 50 శాతం రెట్టింపు చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఇదే త‌ర‌హాలో దాదాపు అన్ని దేశాలు త‌మ మృత్యు గ‌ణాంక వివరాల‌ను మార్చే అవ‌కాశం ఉ...

వెయ్యికిపైగా కరోనా కేసులు నమోదైన ఆరో రాష్ట్రంగా గుజరాత్‌

April 18, 2020

అహ్మదాబాద్‌: దేశంలో వెయ్యి అంతకన్నా ఎక్కువ కరోనా కేసులు నమోదైన ఆరో రాష్ట్రంగా గుజరాత్‌ నిలిచింది. రాష్ట్రంలో గత 12 గంటల్లో 176 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క అహ్మదాబాద్‌లోనే 143 కేసులు బయటపడ్...

అమెరికాలో ఏడు లక్షలు దాటిన కరోనా కేసులు

April 18, 2020

వాషింగ్టన్‌: ప్రపంచ ఆర్థిక రాజధాని కరోనా వైరస్‌కు ప్రధానంగా మారింది. రెండు లక్షలకు పైగా జనాభా ఈ మహమ్మారి బారిన పడగా, వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ ప్రభావంతో 14 వేల మందికి పైగా మరణించారు. న్యూయార్క్‌ పక్కనే ఉ...

గుజరాత్‌లో ఒక్కరోజే 7 కరోనా మరణాలు

April 18, 2020

హైదరాబాద్‌ : గుజరాత్‌లో శనివారం తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు 7 కరోనా మరణాలు సంభవించినట్లు ఆ రాష్ట్ర వైద్యాధికారులు తెలిపారు. గుజరాత్‌లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 48కి చేరుకుంది. తాజాగా నమోదైన 7 క...

ఇండియాకు సెల్యూట్ చేస్తున్నా : యూఎన్ చీఫ్‌

April 18, 2020

హైద‌రాబాద్‌:  కోవిడ్‌19 నియంత్ర‌ణ‌కు భార‌త్ చేస్తున్న పోరాటాన్ని, స‌హాయాన్ని ఐక్యరాజ్య‌స‌మితి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గుటెర్ర‌స్ మెచ్చుకున్నారు.  హైడ్రాక్సీక్లోరోక్విన్ లాంటి యాంటీ మ‌లేరియా మందుల‌ను అ...

ఏపీలో 24 గంటల్లో 31 పాజిటివ్‌ కేసులు నమోదు

April 18, 2020

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 31 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. ...

క‌రోనాపై పోరాటం.. 100 మంది మేటి ఆర్టిస్టుల‌తో లైవ్ షో

April 18, 2020

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి కోసం పోరాడుతున్న హెల్త్ వ‌ర్క‌ర్ల‌కు సంఘీభావంగా భారీ షోను నిర్వ‌హిచ‌నున్నారు.  ప్ర‌పంచ‌దేశాల‌కు చెందిన మేటి పాప్ స్టార్ల‌తో ఈ షోను ఏర్పాటు చేస్తున్నారు.  ఆన్‌లైన...

కరోనా వ్యాక్సిన్ కోసం కమిటీ

April 18, 2020

బ్రిటన్‌లో కరోనా నానాటికీ విజృంభిస్తుండటంతో కోవిడ్‌-19 వైరస్‌కు విరుగుడు వాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు ప్ర...

భారత్‌లో 24 గంటల్లో 43 మంది మృతి

April 18, 2020

న్యూఢిల్లీ : భారత్‌లోని అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కరోనా వైరస్‌ విస్తరించింది. కరోనా వైరస్‌ నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉ...

నేవీలో కరోనా కలకలం.. 21 మందికి పాజిటివ్‌

April 18, 2020

ముంబయి : కరోనా వైరస్‌ ఎవర్నీ వదలడం లేదు. అందరిని వెంటాడుతూ.. చంపేస్తుంది. భారత త్రివిధ దళాలకు ఈ వైరస్‌ వ్యాప్తి చెందలేదు అనుకునే లోపే.. ఇండియన్‌ ఆర్మీలో కరోనా వైరస్‌ కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఇప...

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతులు 1.54 లక్షల మంది

April 18, 2020

హైదరాబాద్‌ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందింది. దాదాపు అన్ని దేశాలను ఈ వైరస్‌ గజగజ వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో ఇప్పటి వరకు 1,54,256 మంది ప్రాణాలు కోల్పోయారు. అన్ని దేశాల్...

కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ను తెరిచేదెలా?

April 18, 2020

డెహ్రాడూన్‌: ప్రముఖ దేవాలయాలు కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ను ఈ నెల 29, 30న తెరువాల్సి ఉంది. అయితే ప్రధాన పూజారులు మహారాష్ట్ర, కేరళలో చిక్కుకుపోయా రు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వారిని రాష్ర్టానికి రప్పించే ఏ...

విరాళాల కోసం రేపు స్టార్స్‌ ఈవెంట్‌

April 18, 2020

పాల్గొననున్న షారూక్‌, ప్రియాంక హైదరాబాద్ : కరోనాపై ప్రపంచవ్యాప్తంగా పోరాడుతున్న వైద్య సిబ్బందికి కృతజ్ఞతగా, బాధితుల కోసం విరాళాల సేకరణకు ప్రపంచ ఆ...

సడలిస్తే మే మూడోవారంలో పదో తరగతి పరీక్షలు!

April 18, 2020

విద్యార్థులు సిద్ధం కావాలంటున్న విద్యాశాఖహైదరాబాద్ : కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ కారణంగా మధ్యలో నిలిచిపోయిన పదో తరగతి పరీక్షల నిర్వహణ అంశంపై రాష్ట్ర ...

లాక్‌తీస్తే షాకే

April 18, 2020

సడలిస్తే కరోనా విజృంభిస్తుందన్న డబ్ల్యూహెచ్‌వోరోజుకు వెయ్యికి పైగా  కేసు...

ద్వాదశ ద్వారబంధం

April 18, 2020

నియంత్రిత ప్రాంతాల్లో పక్కాగా నిబంధనల అమలు: మంత్రి కేటీఆర్‌ప్రజలకు ఎలాంటి అసౌ...

పాపం చిన్నారులు

April 18, 2020

రాష్ట్రంలో 52 మంది పిల్లలకు కరోనాఅందరూ 12 సంవత్సరాల లోపువారే!

ఆరునెలల్లో వ్యాక్సిన్‌!

April 18, 2020

వేగవంతంగా కొనసాగుతున్న ప్రయోగాలు.. ప్రపంచవ్యాప్తంగా 76 సంస్థల్లో పరిశోధన

పకడ్బందీగా లాక్‌డౌన్‌!

April 18, 2020

రాష్ట్రవ్యాప్తంగా 44,787 కేసులు నమోదు హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ పటిష్ఠంగా కొనసాగుతున్...

తాజావార్తలు
ట్రెండింగ్
logo