శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడి కల్యాణోత్సం నిర్వహిస్తున్న పండితులు
జంగారెడ్డిగూడెం, నవంబరు 3: గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటే శ్వరస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు బుధవారం ముగిశాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడి శాంతి కల్యాణోత్సం ఆలయ ముఖమండపంలో ప్రధాన అర్చకులు నల్లూరు రవికుమారాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహిం చారు. ఆలయ చైర్మన్ ఉప్పల గంగాధరం దంపతులు, పాల్గొన్నారు. కల్యాణో త్సవ కార్యక్రమంతో పవిత్రోత్సవాలు ముగిసినట్టు ఆలయ ఈవో ఎంఎస్ఎస్ సంగమేశ్వరశర్మ తెలిపారు.