ఈ ఏడాది డిగ్రీలో చేరింది 2.49 లక్షల మంది

ప్రధానాంశాలు

ఈ ఏడాది డిగ్రీలో చేరింది 2.49 లక్షల మంది

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం(2021-21)లో దోస్త్‌తో పాటు ఇతర డిగ్రీ కళాశాలల్లో మొత్తం 2,49,266 మంది వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందారు. అధికారులు గురువారం డిగ్రీ ప్రవేశాల వివరాలను విడుదల చేశారు. ఈసారి దోస్త్‌ పరిధిలోని 962 కళాశాలల్లో 2,26,403 మంది ప్రవేశం పొందారు. 53 రెసిడెన్షియల్‌ కళాశాలల్లో 10,064 మంది నాన్‌ దోస్త్‌తో పాటు ఇతర మైనారిటీ కళాశాలల్లో 13,614 మంది చేరారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని