ప్రధానాంశాలు
ఈ ఏడాది డిగ్రీలో చేరింది 2.49 లక్షల మంది
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం(2021-21)లో దోస్త్తో పాటు ఇతర డిగ్రీ కళాశాలల్లో మొత్తం 2,49,266 మంది వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందారు. అధికారులు గురువారం డిగ్రీ ప్రవేశాల వివరాలను విడుదల చేశారు. ఈసారి దోస్త్ పరిధిలోని 962 కళాశాలల్లో 2,26,403 మంది ప్రవేశం పొందారు. 53 రెసిడెన్షియల్ కళాశాలల్లో 10,064 మంది నాన్ దోస్త్తో పాటు ఇతర మైనారిటీ కళాశాలల్లో 13,614 మంది చేరారు.
Advertisement
Tags :
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
దేవతార్చన
- Konijeti Rosaiah: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కన్నుమూత
- CM Jagan: 5 రోజులు కోర్టుకొస్తే పాలనకు ఇబ్బంది
- Bigg boss telugu 5: టికెట్ టు ఫినాలే విజేత శ్రీరామ్.. టాప్-5లోకి..
- Crime News: తల్లీకుమార్తెల దారుణ హత్య.. గొంతు కోసి చంపేసిన దుండగులు
- Cyclone Jawad: తీవ్ర తుపానుగా దూసుకొస్తున్న ‘జవాద్’
- దేవుడినే దెయ్యమయ్యానా..?
- Konijeti Rosaiah: రోశయ్య పదవులకు వన్నె తెచ్చారు: సీఎం కేసీఆర్
- Virat Kohli: కోహ్లి.. ఔటా? నాటౌటా..?
- IND vs NZ: మయాంక్ నిలిచాడు.. నిలబెట్టాడు
- Omicron : ఒమిక్రాన్ భయం.. ఆంక్షల వలయంలోకి ప్రపంచ దేశాలు..!