Updated : 14/01/2022 19:51 IST

AP News: పొగాకు బోర్డు సభ్యుడిగా జీవీఎల్‌ నరసింహారావు నియామకం

గుంటూరు: పొగాకు బోర్డు సభ్యుడిగా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు నియమితులయ్యారు. 14 డిసెంబరు 2021న రాజ్యసభలో ఆమోదించిన తీర్మానం మేరకు పొగాకు బోర్డు సభ్యుడిగా జీవీఎల్‌ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని రాజ్యసభ సెక్రటేరియట్‌ లిఖితపూర్వకంగా ఆయనకు తెలియజేసింది. ఈసందర్భంగా జీవీఎల్‌ మాట్లాడుతూ...పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్టు చెప్పారు. పొగాకు ఎగుమతుల ప్రోత్సాహానికి ప్రయత్నిస్తానని తెలిపారు. లోక్‌సభ నుంచి పొగాకు బోర్డు ప్రతినిధులుగా బండి సంజయ్‌(తెలంగాణ), వి.బాలశౌరి(ఏపీ) ఉన్నారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని

REDIS